అక్షయబొండాల నోము కథ
శ్లో: అక్షయ బొండాల నోము నవలంబించి లక్షలాదిగ
పశుగణముతో రమ్యజీవితముతోడ లక్షణముల కుప్పయై,
లావణ్య రేఖయై , అక్షయ లోకాలందుకొను నతివి,
అని యనుకొని అక్షతలు వేసుకొని , ప్రతి దినము ఐదు పసుపు ముద్దలను ఐదుగురు పుణ్యస్త్రీలకు ఇవ్వవలయును , అట్లు ఏడాది చేసి ఉద్యాపన చేసుకొనవలెను.
ఉద్యాపన:
ఐదు కొబ్బరి బొండాలు, పసుపు, కుంకుమ , రవికెలగుడ్డ ఐదుగురు పుణ్యాంగనలకు వాయన మియ్యవలెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి