పెండ్లిగుమ్మడిగౌరి నోము కథ పెండ్లిగుమ్మడినోము పెద్దక్కనోచింది గొల్లమందతోటి గొప్ప పంటతోటిబిడ్డ ఆటలతోటి పెద్ద దిక్కు తోటి , వడ్లగరిసెలతోటి , శుభ కార్యములతోటి నిత్యకల్యాణాల నెగడందుచుండెను.
ఉద్యాపన:
మూడుగుమ్మడి పండ్లను తెచ్చిఒక దానిని మానెడుసోలెడుబియ్యముతో బ్రాహ్మణునకు వానిఇంటి దగ్గర దానమిచ్చి తాను పెండ్లి గౌరి నోము నోచిఇచ్చెడి వాయనమును పుచ్చుకొనుటకు ఆయననుతన ఇంటికిరమ్మనవలెను. అతను వచ్చిన పిమ్మటరెండవపండును అడ్డెడు తవ్వెడు బియ్యముతో దక్షిణ తాంబూల సహితమగ నిచ్చి నమస్కరించవలెను. తరువాత మూడవ పండును ఐదు శేర్ల బియ్యమును స్వయంపాకముతో పట్టుకొనివెళ్ళి ఆ బ్రాహ్మణుని భార్యకిచ్చి ఆనాడచట భోజనముచేయవలెను
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి